నేటి నుంచి వామపక్షాల బస్సుయాత్ర | cpi,cpm, new democracy bus yatra from to day | Sakshi
Sakshi News home page

నేటి నుంచి వామపక్షాల బస్సుయాత్ర

Published Fri, Mar 13 2015 3:10 AM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM

cpi,cpm, new democracy bus yatra from to day

హైదరాబాద్: నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా శుక్రవారం నుంచి పది వామపక్షాలు బస్సుయాత్ర చేపట్టనున్నాయి. భువనగిరిలో శుక్ర వారం ప్రారంభించి నల్లగొండ వరకు ప్రచారం కొనసాగించనున్నారు. ఈ మేరకు గురువారం మగ్దూం భవన్‌లో జరిగిన సమావేశంలో చాడ వెంకటరెడ్డి (సీపీఐ), తమ్మినేని వీరభద్రం (సీపీఎం), వేములపల్లి వెంకట్రామయ్య (న్యూడెమోక్రసీ),తదితరులు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement