అక్రమార్కులూ జర జాగ్రత్త | Everyone Irregulars care | Sakshi

అక్రమార్కులూ జర జాగ్రత్త

Jan 15 2015 4:33 AM | Updated on Mar 19 2019 6:59 PM

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ సచివాలయంలో ఏ ర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 040-23454071కు జిల్లా నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి.

  • 04023454071
  •  
  • టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదుల వెల్లువ
  • నిజామాబాద్ నుంచి 45 కేసులు నమోదు
  • హైదరాబాద్‌లో ప్రకటించిన సీబీ డీజీ జనరల్ ఏకేఖాన్
  • ప్రగతినగర్ : లంచగొండి అధికారులకు చేదు వార్త ! వారి భరతం పట్టడానికి తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ సచివాలయంలో ఏ ర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 040-23454071కు జిల్లా నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ముఖ్యంగా పింఛన్, ఇండ్ల మంజూ రు, పట్టాపాస్ పుస్తకాలు తయారు తదితర వాటిపై అధికారులు లంచం ఆశిస్తున్నట్లు ఫిర్యాదులు వెళ్తున్నాయి. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసిన స్వల్ప వ్వవధిలోనే వందల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినట్లు  ఏసీబీ డెరైక్టర్ జనరల్ ఏకే ఖాన్ హైదరాబాద్‌లో ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వ్యా ప్తంగా 499 కేసులు నమోదు కాగా నిజామాబాద్ నుంచి 45 కేసులు నమోదు చేసినట్లు ఎకే ఖాన్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement