నల్లగొండ: జిల్లాలోని నడిగూడెంలో పంట రుణాలు ఇవ్వాలని స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఎదుట రైతులు ఆందోళన చేశారు. గత వారం రోజులుగా పంట రుణాలు ఇవ్వాలని బ్యాంక్ చుట్టూ తిరుగుతున్న అధికారులు స్పందించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 100 మంది రైతులు బ్యాంక్ ఎదుట బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని బ్యాంక్ అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.
(నడిగూడెం)
ఎస్బీహెచ్ ఎదుట రైతుల ఆందోళన
Published Mon, Feb 2 2015 3:29 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- అనంత్ - రాధిక పెళ్లి సందడి : మరోసారి మెస్మరైజ్ చేసిన రాధిక
- పిల్లలమర్రికి పూర్వవైభవం
- బీజేపీలోకి రావాలంటే..రాజీనామా చేయాల్సిందే
- మైండ్గేమ్తో నాడు బాబు.. నేడు రేవంత్ మాయ
- ఇకపై అద్భుతమైన రాబడులు కష్టమే!
- వచ్చే మార్చిలోగా 6 ప్రాజెక్టులు రెడీ
- అన్ని మతవిశ్వాసాలను గౌరవిస్తాం
- క్రికెట్ గ్రౌండ్స్.. ఫర్ రెంట్!.. అద్దె కట్టు.. బ్యాట్ పట్టు..
- డ్రైవింగ్.. ట్రాక్లో పడేలా
- చదువులకు రాజకీయ చెద
Advertisement