ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ఉద్రిక్తత | farmers dharna at adilabad marcket yard | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ఉద్రిక్తత

Published Mon, Nov 2 2015 11:20 AM | Last Updated on Sun, Sep 3 2017 11:54 AM

farmers dharna at adilabad marcket yard

ఆదిలాబాద్: గిట్టుబాటు కాని ధరకు పత్తి కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహించిన రైతన్నలు మార్కెట్ యార్డు కార్యాలయంపై దాడి చేసి అధికారులను నిర్బంధించారు. ఈ ఘటనలో కార్యాలయంలోని ఫర్నీచర్ ధ్వంసం అయింది. అదిలాబాద్ మార్కెట్ యార్డులో  గత శుక్రవారం ఉన్న ధర కంటే తక్కువకు కొనగోలు చేస్తున్నట్టు అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళనకు దిగారు.

ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదాలతో రైతులు అధికారులను నిర్బంధించి కార్యలయంలోని ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement