బోల్తా పడిన గూడ్స్ రైలు | goods train turns at dantewada | Sakshi
Sakshi News home page

బోల్తా పడిన గూడ్స్ రైలు

Published Thu, Feb 19 2015 8:33 PM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM

బోల్తా పడిన గూడ్స్ రైలు

బోల్తా పడిన గూడ్స్ రైలు

ఖమ్మం: కిరణ్‌డోల్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో గూడ్స్ రైలుకు చెందిన రెండు ఇంజన్లతో పాటు ఏడు భోగీలు బోల్తా కొట్టాయి. ఈ సంఘటన దంతెవాడ జిల్లాలో చోటుచేసుకుంది. దంతెవాడ, భంసీ రైల్వేస్టేషన్ల మధ్య మావోయిస్టులు పట్టాలు తొలగించడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. దీంతో ఈ లైన్‌లో ప్రయాణించే రైల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
(చింతూరు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement