మహబూబ్ నగర్: మావోయిస్టు నేత విక్రమ్ను మహబూబ్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం గతంలో విక్రమ్ తలపై 5 లక్షల రూపాయిల రివార్డు ప్రకటించింది.
మహబూబ్ నగర్ ఓఎస్డీ ఆధ్వర్యంలో పోలీసులు కాసేపట్లో విక్రమ్ను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. విక్రమ్ గతంలో పలు ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్నాడు.
పోలీసుల అదుపులో మావోయిస్టు విక్రమ్
Published Sun, Jun 29 2014 7:11 PM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
Advertisement
Advertisement