'పాలమూరును కేసీఆర్ విస్మరించారు' | Nagam Janardhan Reddy takes on kcr | Sakshi
Sakshi News home page

'పాలమూరును కేసీఆర్ విస్మరించారు'

Published Sat, Jan 17 2015 2:06 PM | Last Updated on Fri, Mar 22 2019 2:57 PM

'పాలమూరును కేసీఆర్ విస్మరించారు' - Sakshi

'పాలమూరును కేసీఆర్ విస్మరించారు'

మహబూబ్నగర్: తెలంగాణ ఉద్యమానికి ఊపిరందించిన పాలమూరు జిల్లాను సీఎం కేసీఆర్ విస్మరించారని బీజేపీ నేత నాగం జనార్దన్రెడ్డి ఆరోపించారు. జిల్లాలో సాగునీటి పెండింగ్ ప్రాజెక్ట్ను వెంటనే పూర్తి చేయాలని ఆయన కేసీఆర్ ప్రభుత్వాన్ని చేశారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తి చేయించడమే లక్ష్యంగా నాగం శనివారం నాగర్కర్నూలు మండలం గుడిపల్లి గట్టు వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా నాగం మాట్లాడారు. ప్రజలను మభ్యపెట్టి అబద్దాలు మాట్లడటం మానుకోవాలని ఆయన మంత్రులకు హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement