యాదగిరిగుట్టకు రూ.లక్ష విరాళం | rs.lakh fund to yadagirigutta | Sakshi
Sakshi News home page

యాదగిరిగుట్టకు రూ.లక్ష విరాళం

Published Thu, Sep 24 2015 8:14 PM | Last Updated on Sun, Sep 3 2017 9:54 AM

యాదగిరిగుట్ట అభివృద్ధికి ఇన్‌క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.లక్ష విరాళం అందజేసింది.

హైదరాబాద్: యాదగిరిగుట్ట అభివృద్ధికి ఇన్‌క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.లక్ష విరాళం అందజేసింది. కేరళ భవన్ శంకుస్థాపన సందర్భంగా యాదగిరిగుట్ట అభివృద్ధికి విరాళం ఇస్తామని ఆ సంస్థ డెరైక్టర్ ప్రవీణ్‌ కుమార్ నెడుంగడి ప్రకటించారు. అందుకు సంబంధించిన చెక్కును గురువారం రోజున ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement