హైదరాబాద్: శిల్పారామం సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతంలో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ మంటలో నిర్మాణ సమగ్రి పూర్తిగా కలిపోయింది.
Published Fri, Nov 21 2014 7:53 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
హైదరాబాద్: శిల్పారామం సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతంలో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ మంటలో నిర్మాణ సమగ్రి పూర్తిగా కలిపోయింది.