వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యులుగా దాడి, బొగ్గు లక్ష్మణరావు | Dadi veerabadhra rao appointed ysr congress party central committee member | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యులుగా దాడి, బొగ్గు లక్ష్మణరావు

Published Sat, Aug 17 2013 2:15 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యులుగా దాడి, బొగ్గు లక్ష్మణరావు - Sakshi

వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యులుగా దాడి, బొగ్గు లక్ష్మణరావు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి(సీజీసీ) సభ్యులుగా మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, బొగ్గు లక్ష్మణరావులు నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి(సీజీసీ) సభ్యులుగా మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, బొగ్గు లక్ష్మణరావులు నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement