సైన్యం ఉగ్రవాదులకు మధ్య భీకర పోరు | Encounter between terrorists and army | Sakshi
Sakshi News home page

సైన్యం ఉగ్రవాదులకు మధ్య భీకర పోరు

Published Wed, Sep 2 2015 8:23 AM | Last Updated on Sat, Mar 23 2019 8:28 PM

సైన్యం ఉగ్రవాదులకు మధ్య భీకర పోరు - Sakshi

సైన్యం ఉగ్రవాదులకు మధ్య భీకర పోరు

న్యూఢిల్లీ: మరోసారి జమ్మూకాశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పాకిస్థాన్ ఉగ్రవాదులతో బుధవారం భీకరపోరు నెలకొంది. భారత సైన్యానకి పాక్ ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఎప్పుడూ ఆందోళన పరిస్థితి నెలకొనే బారాముల్లా జిల్లాలోనే ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. సరిగ్గా రఫియా బాద్ వద్ద ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement