నేటి విజయమ్మ ధర్నా వాయిదా | Ys Vijayamma protest postponed today | Sakshi
Sakshi News home page

నేటి విజయమ్మ ధర్నా వాయిదా

Published Fri, Dec 6 2013 2:56 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

నేటి విజయమ్మ ధర్నా వాయిదా - Sakshi

నేటి విజయమ్మ ధర్నా వాయిదా

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆధ్వర్యంలో వైఎస్సార్ జిల్లాలోని గండికోట ప్రాజెక్టు వద్ద శుక్రవారం తలపెట్టిన ధర్నా వాయిదా పడింది. కృష్ణా నదీ జలాల విషయంలో బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు వల్ల రైతులకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ధర్నా నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అరుుతే ఈ కార్యక్రమం వారుుదా పడినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement