ప్రయాణికులపై దూసుకెళ్లిన కారు | car accident in visakha district | Sakshi
Sakshi News home page

ప్రయాణికులపై దూసుకెళ్లిన కారు

Jan 12 2018 2:35 PM | Updated on Aug 14 2018 3:22 PM

విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది.

సాక్షి, విశాఖ: విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని మర్రిపాలెం వద్ద బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులపై ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో గర్భిణీతో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement