
నెల్లూరులో అశ్వత్థామ నివసించిన పురాతన ఆలయం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెరుమాళ్లపాడులోని నాగేశ్వర ఆలయమే కల్కిలో చూపించిన దేవాలయం

పెన్నా నదీ తీరంలోని ఇసుకలో ఈ ఆలయం కూరుకుపోయింది

2020లో చేజర్ల మండలం పరిధిలోని పెరుమాళ్లపాడు గ్రామంలో ఇసుక కోసం తవ్వకాలు జరుపుతుండగా ఈ దేవాలయం వెలుగులోకి వచ్చింది

200 ఏళ్ల క్రితం పెన్నానదికి వచ్చిన వరదల్లో ఈ ఆలయం ఇసుక, బురదలో కూరుకుపోయిందట

నాగేశ్వర స్వామి ఆలయానికి వందల ఎకరాల మాన్యం ఉందని రికార్డులు చెబుతున్నాయి









