
నగరంలోని పురమందిరంలో మళయాలీల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఓనం సంబరాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర హోటల్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు, 25 కళా సంఘాల గౌరవాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

నగరంలోని పురమందిరంలో మళయాలీల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఓనం సంబరాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర హోటల్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు, 25 కళా సంఘాల గౌరవాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

నగరంలోని పురమందిరంలో మళయాలీల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఓనం సంబరాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర హోటల్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు, 25 కళా సంఘాల గౌరవాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

నగరంలోని పురమందిరంలో మళయాలీల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఓనం సంబరాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర హోటల్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు, 25 కళా సంఘాల గౌరవాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

నగరంలోని పురమందిరంలో మళయాలీల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఓనం సంబరాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర హోటల్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు, 25 కళా సంఘాల గౌరవాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.