
నర్సాపూర్లో సాక్షి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేయడం జరిగింది.కార్యక్రమంలో ఆర్డీఓ అరుణరెడ్డి, తహసీల్దార్ భిక్షపతి, సాక్షి బృందం పాల్గొన్నారు.

చేవెళ్లలో సాక్షి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలపై అవగాహన, మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం.

సంగారెడ్డి లో సాక్షి ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలు ఉచిత పంపిణీ

వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండల కేంద్రంలో మట్టి గణపతి పంపిణీ

సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి విగ్రహాల అవగాహన కార్యక్రమంలో పాల్గొని మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్న దుబ్బాక mla సొలిపేట రామలింగారెడ్డి

సాక్షి ఆధ్వర్యంలో జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ లో మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ. ఆర్డీఓ రమేష్, ఏసీపీ వెంకటేశ్వర బాబు పాల్గొన్నారు

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మట్టి వినాయకుల పంపిణీ& అవగాహన కార్యక్రమం సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించటం జరిగింది.. ఎస్పీ కోటిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మట్టి వినాయకుల పంపిణీ& అవగాహన కార్యక్రమం సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించటం జరిగింది.. ఎస్పీ కోటిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మట్టి వినాయకుల పంపిణీ& అవగాహన కార్యక్రమం సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించటం జరిగింది.. ఎస్పీ కోటిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మట్టి వినాయకుల పంపిణీ& అవగాహన కార్యక్రమం సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించటం జరిగింది.. ఎస్పీ కోటిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో సాక్షి ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమల పంపిణీ

యాదగిరిగుట్ట పట్టణంలో సాక్షి సౌజన్యంతో ఐవీఎఫ్ ఆద్వర్యంలో వినాయక విగ్రహాల పంపిణీలో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్ రెడ్డి.

సాక్షి ఆధ్వర్యంలో నగరంలోని ఆర్.అర్.చౌరాస్తాలో మట్టి వినాయక ప్రతిమలు ఉచిత పంపిణీ.. బారులు తీరిన మహిళలు, నగర వాసులు

సాక్షి దినపత్రిక సహస్ర, వేదిక సమితి లు సంయుక్తంగా లో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం

సాక్షి సౌజన్యంతో పరకాలలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ..శ్రీ భవాని కుంకుమేశ్వర దేవాలయంలో జరిగిన కార్యక్రమంలోపాల్గొన్న ఎస్ ఐ రవికిరణ్..పట్టణ ప్రముఖులు