
కరువు తరుముకొస్తోంది. రైతు గుండెల్లో గుబులు పుడుతోంది. మరో రెండు, మూడు రోజుల్లో వర్షాలు రాకపోతే పెట్టుబడి అంతా నేలపాలే. కర్నూలు జిల్లాలో కరువుకు అద్దంపడుతున్న దృశ్యాలివి.

ఆలూరు: ఎండిన పొద్దుతిరుగుడు పంట

మొక్క జొన్నను..పశుగ్రాసంగా మార్చి..

కొలిమిగుండ్ల: ఎండిన వరినారుకు నిప్పు..

కొలిమిగుండ్ల: బీటలు వారిన వరి పొలం

కోడుమూరు: ఎండిపోయిన ఆముదం పంట

మంత్రాలయం: ఎండిన వరి పొలంలో దిగాలుగా కూర్చున్న రైతు

ప్యాపిలి: ఎండిపోయిన వేరుశనగ

బేతంచెర్ల : ఎండిపోయిన కొర్ర పంట

కోడుమూరు: ఎండిపోతున్న పంటకు నీరు పోస్తూ..

పాములపాడు: మిరప మొక్కలను బిందెలతో నీరు పోస్తూ..

పాణ్యం: ఎద్దుల బండిపై నీరు తీసుకెళ్తూ..

జూపాడుబంగ్లా: నీళ్లు అందక ఎండిపోతున్న వరిపొలం

గడివేముల: నీరులేక ఎండిన మొక్కజొన్న