
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ 2025వ సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ మొట్టమొదటి పోస్ట్ పెట్టింది.

స్టోలెన్ షర్ట్, సాక్ ప్యాంట్స్ ధరించి స్టైలిష్గా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇది చూసిన ఫ్యాన్స్.. ఫస్ట్ పోస్టే అదిరిపోయిందని కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం అనుపమ పరదా అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.






