
అనంత్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు షురూ అయ్యాయి

మరో వారం రోజుల్లో అనంత్- రాధిక మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్టనున్నారు

ఈ పెళ్లి అందరికీ జీవితాంతం గుర్తుండిపోయేలా అనంత్ తల్లిదండ్రులు నీతా- ముఖేశ్ విభిన్నంగా ప్లాన్ చేస్తున్నారు

మొదటగా గుజరాతీ సాంప్రదాయమైన మామేరు వేడుక నిర్వహించారు

ఈ సెలబ్రేషన్స్కు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హాజరైంది

ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి వేడుకల్లో పాల్గొంది

ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి





