
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి కోసం తిరుమల వేంకటేశ్వర స్వామివారి ఆలయం ముస్తాబవుతోంది. సోమవారం(29-12-2014) సాయంత్రం విద్యుత్‌దీపాలను వెలిగించి పరిశీలించారు. ఓ వైపు దట్టమైన పొగమంచు తెరలు.. మరో వైపు విద్యుత్ కాంతుల్లో శ్రీవారి ఆలయం శోభాయమానంగా దర్శనమిచ్చింది. సంధ్యాసమయాన నారాయణగిరి పర్వత శ్రేణుల్లోని శిలాతోరణం వద్ద నుంచి మంచుతెరల్లోని తిరుమల అందాలను చూసిన భక్తులు మైమరచిపోయారు.

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి కోసం తిరుమల వేంకటేశ్వర స్వామివారి ఆలయం ముస్తాబవుతోంది. సోమవారం(29-12-2014) సాయంత్రం విద్యుత్‌దీపాలను వెలిగించి పరిశీలించారు. ఓ వైపు దట్టమైన పొగమంచు తెరలు.. మరో వైపు విద్యుత్ కాంతుల్లో శ్రీవారి ఆలయం శోభాయమానంగా దర్శనమిచ్చింది. సంధ్యాసమయాన నారాయణగిరి పర్వత శ్రేణుల్లోని శిలాతోరణం వద్ద నుంచి మంచుతెరల్లోని తిరుమల అందాలను చూసిన భక్తులు మైమరచిపోయారు.

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి కోసం తిరుమల వేంకటేశ్వర స్వామివారి ఆలయం ముస్తాబవుతోంది. సోమవారం(29-12-2014) సాయంత్రం విద్యుత్‌దీపాలను వెలిగించి పరిశీలించారు. ఓ వైపు దట్టమైన పొగమంచు తెరలు.. మరో వైపు విద్యుత్ కాంతుల్లో శ్రీవారి ఆలయం శోభాయమానంగా దర్శనమిచ్చింది. సంధ్యాసమయాన నారాయణగిరి పర్వత శ్రేణుల్లోని శిలాతోరణం వద్ద నుంచి మంచుతెరల్లోని తిరుమల అందాలను చూసిన భక్తులు మైమరచిపోయారు.

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి కోసం తిరుమల వేంకటేశ్వర స్వామివారి ఆలయం ముస్తాబవుతోంది. సోమవారం(29-12-2014) సాయంత్రం విద్యుత్‌దీపాలను వెలిగించి పరిశీలించారు. ఓ వైపు దట్టమైన పొగమంచు తెరలు.. మరో వైపు విద్యుత్ కాంతుల్లో శ్రీవారి ఆలయం శోభాయమానంగా దర్శనమిచ్చింది. సంధ్యాసమయాన నారాయణగిరి పర్వత శ్రేణుల్లోని శిలాతోరణం వద్ద నుంచి మంచుతెరల్లోని తిరుమల అందాలను చూసిన భక్తులు మైమరచిపోయారు.

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి కోసం తిరుమల వేంకటేశ్వర స్వామివారి ఆలయం ముస్తాబవుతోంది. సోమవారం(29-12-2014) సాయంత్రం విద్యుత్‌దీపాలను వెలిగించి పరిశీలించారు. ఓ వైపు దట్టమైన పొగమంచు తెరలు.. మరో వైపు విద్యుత్ కాంతుల్లో శ్రీవారి ఆలయం శోభాయమానంగా దర్శనమిచ్చింది. సంధ్యాసమయాన నారాయణగిరి పర్వత శ్రేణుల్లోని శిలాతోరణం వద్ద నుంచి మంచుతెరల్లోని తిరుమల అందాలను చూసిన భక్తులు మైమరచిపోయారు.

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి కోసం తిరుమల వేంకటేశ్వర స్వామివారి ఆలయం ముస్తాబవుతోంది. సోమవారం(29-12-2014) సాయంత్రం విద్యుత్‌దీపాలను వెలిగించి పరిశీలించారు. ఓ వైపు దట్టమైన పొగమంచు తెరలు.. మరో వైపు విద్యుత్ కాంతుల్లో శ్రీవారి ఆలయం శోభాయమానంగా దర్శనమిచ్చింది. సంధ్యాసమయాన నారాయణగిరి పర్వత శ్రేణుల్లోని శిలాతోరణం వద్ద నుంచి మంచుతెరల్లోని తిరుమల అందాలను చూసిన భక్తులు మైమరచిపోయారు.