
ఖైరతాబాద్: హుస్సేన్సాగర్ తీరంలో దేశభక్తి ఉప్పొంగింది. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం పీపుల్స్ ప్లాజా వేదికగా నిర్వహించిన భారతమాతకు మహాహారతి కార్యక్రమం వైభవంగా సాగింది

కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు

ప్రతి ఒక్కరూ సమభావన కలిగి ఉండాలన్నారు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఆలపించిన ‘పుణ్యభూమి నా దేశం నమో నమామి’ పాట అందరినీ ఆకట్టుకుంది


















