
భారత బ్మాడ్యింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆధ్యాత్మిక భావనలో మునిగిపోయింది

తండ్రి హర్వీర్ సింగ్ నెహ్వాల్తో కలిసి ప్రయాగరాజ్ వెళ్లిన ఆమె.. పుణ్యస్నానం ఆచరించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సైనా సోషల్ మీడియాలో షేర్ చేసింది

ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జనవరి 14- ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా జరుగుతోంది

ఇప్పటికే కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు









