Kavuri
-
వైఎస్సార్సీపీకి ఓటేస్తే హింసిస్తారా?
-
కావూరి రూటే సఫరేటు
-
నీవెంత....నీ బతుకెంత!
-
చెవిలో పువ్వెట్టింగా ?
-
గుసగుస - కావూరికి దారేదీ?
పరీక్ష రాయించినా ఫలితం ఉండేట్టు కనిపించడం లేదు పాపం కావూరికి. ఆయన తన మద్దతుదారులందరికీ 'నేనే పార్టీలో చేరాలో చెప్పండి' అంటూ ప్రశ్న వేశారు. ఈ మేరకు ఒక కాగితం ముక్క కూడా ఇచ్చారు. వేర్వేరు పార్టీల పేరు ఇచ్చి, మీకు నచ్చిన దానికి ఓటేయండి అన్నారట. అందరూ 'తెలుగుదేశం' అన్నారట! ఇంకేముంది? రిజల్టు వచ్చేసింది అంటూ ఆయన పచ్చ కండువాలు రెడీ చేసుకున్నారట. అప్పటికే ఏలూరు ఎంపీ సీటుకు అనేక ఏళ్లుగా టవల్ వేసేసుకుని కూర్చున్న మాగంటి బాబు మాత్రం 'అసలిది పరీక్షే కాదు. ఈ ఫలితం చెల్లదు. 'శృతి నాది ... రివాల్వరూ నాదే' స్టయిల్లో 'సీటూ నాదే ఓటూ నాదే' అంటున్నారట. కావూరికి ఛాన్సిస్తే ఏలూరు సీటు కొల్లేరయిపోతుందని కూడా హెచ్చరిస్తున్నారట. -
కర్నూలు, అనంత జిల్లాలను తెలంగాణలోనే ఉంచండి
ఏలూరు: కేంద్రమంత్రి కావూరి సాంబశివరావును సమైక్యాంధ్ర ఉద్యమ సెగ వెంటాడుతోంది. భారీ బందోబస్తు మధ్య ఏలూరులో ఆయన పర్యటన కొనసాగుతోంది. ఇటీవల చింతలపూడిలో జరిగిన కావూరి పర్యటనను వైసీపీ నేతలు అడ్డుకోవడం, అనంతరం కోడిగుడ్లతో దాడికి తెలిసిందే. దాంతో కావూరి పర్యటనకు పోలీసులు భారీగా మోహరించారు. తానెప్పటికీ సమైక్యవాదినే అంటూ కావూరి ...మరోసారి సమైక్యవాదులను తన మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. రాష్ట్రం ఎప్పుడూ కలిసుండాలనే కోరుకుంటున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ఒకవేళ తప్పనిసరై రాష్ట్ర విభజన జరిగితే అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో ఉంచాలన్నదే తమ డిమాండ్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే భద్రాచలంను ఆంధ్రాలో కలపాలని కావూరి అభిప్రాయపడ్డారు. కేంద్రం పర్యవేక్షణలో హైదరాబాద్ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా డిమాండ్ చేశామన్నారు. తెలంగాణ బిల్లులో కచ్చితంగా మార్పులుంటాయన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదానికి వస్తే అందులో తాను భాగస్వామిని కాలేనని కావూరి చెప్పారు. రాజీనామా చేయటమా? గైర్హాజరు కావటమా అనేది అప్పుడే నిర్ణయించుకుంటానని కావూరి తెలిపారు. -
కావూరిపై వైయస్ఆర్ కాంగ్రెస్ ఫైర్
-
కావూరికి కాక కేసులో మద్దాల రాజేష్ అరెస్ట్
-
సమైక్యవాదులు వెధవలు: కావూరి
-
కావూరిపై కోడిగుడ్లు విసిరిన సమైక్య వాదులు
-
మీడియాతో కావూరి
-
రాజీనామాకు సిద్ధం : కావూరి
తిరుమల : సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీ ఎన్జీవోలు చేపట్టిన ఉద్యమానికి సానుకూల నిర్ణయం రాకుంటే రాజీనామాకు సిద్ధమని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు స్పష్టం చేశారు. ఏపీ ఎన్జీవోలు ఉద్యమం చేయటం సమంజసమేనని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం కావూరి కలియుగ వైకుంఠ దైవం శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర విభజన విజయంలో అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని కావూరి అన్నారు. సీమాంధ్ర ఉద్యమ తీవ్రతను సోనియాగాంధీ, ఆంటోనీ కమిటీకి వివరించినట్లు ఆయన తెలిపారు. కాగా రాష్ట్ర విభజన ప్రకటనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర జిల్లాల్లో 24వ రోజు కూడా నిరసనలు, ఆందోళనలు, దీక్షలు కొనసాగుతున్నాయి. -
యూటర్న్ తీసుకోలేదు : కావూరి
-
ఏలూరులో కేంద్రమంత్రి కావూరి ఇంటి ముట్టడి
-
కేంద్రమంత్రి కావూరి స్వాగత యాత్రలో అపశ్రుతి
-
కావూరి వ్యాఖ్యలను స్వాగతించిన కేటీఆర్