laldarewaja
-
బోనం శోభాయమానం
-
వైభవంగా లాల్దర్వాజ బోనాలు
-
వైభవంగా లాల్దర్వాజ బోనాలు
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. లాల్దర్వాజ మహంకాళి అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతంమంతా జనసంద్రంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. 3 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. అడుగడుగున సీసీ కెమరాల ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.