నగరంలోని పాతబస్తీలో బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. లాల్దర్వాజ మహంకాళి అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతంమంతా జనసంద్రంగా మారింది.
Published Sun, Jul 31 2016 7:26 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement