latter
-
కేంద్రానికి వైఎస్సార్సీపీ లేఖ
-
తెలంగాణలో రైతు భరోసా ఎగవేత కుట్రలను ఎదిరించండి... రైతులకు కేటీఆర్ బహిరంగ లేఖ
-
కేటీఆర్పై కేసుకు అనుమతినివ్వండి... గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు తెలంగాణ ప్రభుత్వం లేఖ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
KSR Live Show: విజయమ్మ లేఖ చెల్లుతుందా?.. అడ్వకేట్ చెప్పిన కీలక విషయాలు
-
విజయమ్మ లేఖపై వైఎస్ఆర్ సీపీ బహిరంగ లేఖ
-
షర్మిలకు రాసిన లేఖలో.. అన్నగా జగన్ తాపత్రయం
-
జరగని తప్పుపై రాద్ధాంతమెందుకు?... నిరాధార ఆరోపణలు చేస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పండి... ప్రధాని మోదీకి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
గవర్నర్ అబ్దుల్ నజీర్ కు లేఖ రాసిన వైఎస్ జగన్
-
ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ
-
నేను ఇల్లీగల్ పనులు చేయలేదు.. అమెరికా నుంచి ప్రభాకర్ లేఖ
-
మంచు విష్ణుకు హేమ బహిరంగ లేఖ
-
పవర్ కమిషన్ కు మాజీ సీఎం కేసీఆర్ రాసిన లేఖపై చర్చ
-
మీ విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదు, ‘విద్యుత్’ కమిషన్ నుంచి వైదొలగండి.. జస్టిస్ నరసింహారెడ్డికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
పవర్ కమిషన్ విచారణపై కేసీఆర్ బహిరంగ లేఖ
-
సీజేఐ డీవై చంద్రచూడ్ కు ప్రముఖ న్యాయవాదుల లేఖ
-
బీజేపీ అధిష్ఠానానికి సీనియర్ల లేఖ..ఆ లెటర్ లో ఏముంది ?
-
పవన్ కు హరిరామ జోగయ్య మరో లేఖ
-
పవన్ కల్యాణ్ కు ముద్రగడ పద్మనాభం ఘాటు లేఖ
-
సీఎం రేవంత్ కొత్త జీవో..సోనియాకు కవిత లేఖ
-
బాబు అండ్ టీంకు బిగ్ షాక్ !..వెలుగులోకి GST లేఖ..
-
కృష్ణా జలాలపై ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ
-
కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
-
ప్రధాని నరేంద్ర మోదీకి సోనియా గాంధీ లేఖ
-
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ కు ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ
-
పవన్ తన అభిమానులతో నన్ను బూతులు తిట్టిస్తున్నారు: ముద్రగడ
-
సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ
-
సిల్క్ స్మిత రాసిన చివరి ఉత్తరం ఇదే.. మోసం చేసిన సూపర్ స్టార్ ఎవరు?
సిల్క్ స్మిత.. ఈ పేరు గురించి సినీ ప్రేక్షకులకు ప్రతేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు తన అందచందాలతో దక్షిణాది చిత్ర పరిశ్రమను ఊపు ఊపేసింది. గ్లామరస్ పాత్రలు పోషిస్తూ వేలాది మంది అభిమానులను సంపాదించుకుంది. స్టార్ హీరోలు సైతం తమ సినిమాలో సిల్క్ స్మిత ఉండాలని పట్టుపట్టేవారంటే..అప్పట్లో ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అంత ఇమేజ్ని సొంతం చేసుకన్న సిల్క్ స్మిత.. ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అందరిని కలిచివేసింది. ఓ సీనియర్ హీరో.. స్కిల్క్ స్మిత కెరీర్ నాశనం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అతని వల్లే అవకాశాలు రాలేట. దీంతో డిప్రెషన్లోకి వెళ్లిన స్మిత.. 1996లో బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఆత్మహత్యకి ముందు ఓ సూసైడ్ నోట్ రాసుకుంది. అందులో ఇలా రాసుకొచ్చింది. దేవుడా నా 7వ సంవత్సరం నుంచి నేను పొట్టకూటి కోసం కష్టపడ్డాను. నేను నమ్మినవారే నన్ను మోసం చేశారు. నా వారంటూ ఎవరూ లేరు. బాబు తప్ప ఎవరూ నాపై ప్రేమ చూపలేదు. బాబు తప్ప అందరూ నా కష్టం తిన్నవారే. నా సొమ్ము తిన్నవారే నాకు మనశ్శాంతి లేకుండా చేశారు. అందరికీ మంచే చేశాను కానీ నాకు చెడు జరిగింది. నా ఆస్తిలో ఉన్నదంతా బాబు కుటుంబానికి నా కుటుంబానికి పంచాలి. నా ఆశలన్నీ ఒకరిమీదే పెట్టుకున్నా…అతను నన్ను మోసం చేశాడు. (చదవండి: సిల్మ్ స్మిత సూసైడ్.. ఆమెను చూసేందుకు వచ్చిన ఏకైన హీరో అతనే) దేవుడుంటే వాడిని చూసుకుంటాడు. రాము, రాధాకృష్ణన్ నన్ను చాలా రెచ్చగొట్టారు. వారికి ఎంతో మేలు చేశాను. కానీ వారు నాకు వారు చేసింది చాలా దారణం. నాకు ఒకడు 5సంవ్సరాల క్రితం జీవితం ఇస్తానన్నాడు. కానీ ఇప్పుడు ఇవ్వడం లేదు. నా రెక్కల కష్టం తినని వాడు లేడు బాబు తప్ప. ఇది రాయడానికి నేను ఎంత నరకం అనుభవించానో మాటల్లో చెప్పలేను’అంటూ బాధతో స్మిత రాసుకొచ్చింది. కాగా, స్మిత చనిపోయినప్పుడు.. కడసారి చూసేందుకు ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా వెళ్లలేదు. ఆమె కుటుంబ సభ్యులు కూడా వెళ్లలేదు. ఒక అనాథ శవంలా ఆమె అంత్యక్రియలు జరిపించారు. సిల్క్ స్మిత మరణం తర్వాత మోసం చేసిందెవరన్న దానిపై తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో చాలా చర్చ జరిగింది. స్మితను ఓ తమిళ సూపర్ స్టార్ వాడుకున్నాడని, చివరికి చేయిచ్చాడని చెప్పుకుంటారు. సూపర్ స్టార్ గా ఎంత పేరు సంపాదించినా.. స్మితకు మాత్రం అన్యాయం చేశాడని చెప్పుకుంటారు. ఆత్మహత్య చేసుకున్నప్పుడు స్మిత రాసిన చివరి లేఖలోనూ ఆ వ్యక్తి గురించే ప్రస్తావన చేసింది. స్మితకు చేసిన పాపమే ఆ వ్యక్తి రాజకీయంగా ఎదగలేకుండా చేసిందంటారు కొందరు. -
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ
-
కవిత లేఖపై స్పందించిన ఈడీ
-
ఈడీకి లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత
-
సీబీఐకి ఎమ్మెల్సీ కవిత మరో లేఖ
-
ప్రధాని మోడీకి ఏ పీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ
-
ప్రభుత్వ తీరుపై మరో 180 మంది ప్రముఖులు లేఖ
-
లక్షకో లేఖ....!
ఒకే ఒక్క లేఖ.. అది రాసివ్వడానికి ‘ఫీజు’ లక్ష రూపాయలు!! అంత ఖరీదు ఎందుకూ...? అంటే.. అది సిఫారసు లేఖ మరి!! ఇటీవల ఏపీ ఉద్యోగులు బదిలీల కోసం సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.. వారిని కరుణించే అధికారమున్న మంత్రులు శక్తి మేర వారి నుంచి దండుకున్నారు. ఇదే సమయంలో ఏపీ టీడీపీ పార్టీ రాజ్యసభ సభ్యుడొకరు ఒక అధికారి బదిలీని కోరుతూ సిఫారసు లేఖ ఇవ్వడానికే రూ.లక్ష వసూలు చేయడం గమనార్హం. సీఎంకు సన్నిహితంగా ఉండటమే ఆయన లేఖలకు డిమాండ్ వచ్చింది. తెలిసిన వారు చిన్నాచితకా పనుల కోసం వస్తే మొదట్లో సిఫారసు లేఖలకు ఎలాంటి చార్జీలు వసూలు చేయలేదీయన! ఇటీవల ఉద్యోగుల బదిలీల రద్దీ పెరగడం, సిఫారసు లేఖలకు మిగతా నాయకులు సైతం ఎంతో కొంత వసూలు చేస్తున్నారని తెలుసుకున్న ఆ ఎంపీ కూడా ఈ విషయంలో ‘క్యాష్ అండ్ క్యారీ’ పద్ధతి మొదలు పెట్టారు. ఇటీవల ఓ అధికారి ఆ ఎంపీని కలిసి సిఫారసు లేఖ కోరగా రూ.లక్ష చార్జీ కింద అడిగారు. ఆ అధికారి లక్షే కదా అని వెంటనే చేతిలో పెట్టారు..లేఖతో బదిలీ చేయించుకున్నారు. అయితే ‘మా ఎంపీగారు లక్ష మాత్రమే వసూలు చేశారు. నా పని సులభమైంది. లేదంటే ఎంత కష్టమయ్యేదో’ అని ఆయన తోటివారికి చెప్పుకోవడంతో సచివాలయంలో ఇప్పడదే హాట్ టాపిక్గా మారింది.