న్యాయవాదుల నిరసన | - | Sakshi
Sakshi News home page

న్యాయవాదుల నిరసన

Published Sat, Feb 15 2025 12:31 AM | Last Updated on Sat, Feb 15 2025 12:30 AM

న్యాయవాదుల నిరసన

న్యాయవాదుల నిరసన

ఆదిలాబాద్‌టౌన్‌: రంగారెడ్డిలోని ఎల్బీనగర్‌ కోర్టులో జడ్జిపై నిందితుడు దాడి చేయడాన్ని నిరసిస్తూ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శు క్రవారం విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు నగేశ్‌ మా ట్లాడుతూ, న్యాయమూర్తిపై ట్రయల్‌ నిందితు డు దాడి చేయడం పోలీసుల వైఫల్యమే కారణమని పేర్కొన్నారు. నిందితుడిపై చర్యలు తీసుకోవడంతో పాటు కోర్టులో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చ ర్యలు చేపట్టాలన్నారు. ఇందులో ప్రధాన కార్యదర్శి సంతోష్‌, సభ్యులు చందుసింగ్‌, అమరేందర్‌రెడ్డి, ప్రదీప్‌, సుధీర్‌, మహేందర్‌, రవీందర్‌, గంగారెడ్డి, దిలీప్‌దేశ్‌ముఖ్‌, అబ్దుల్లా ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement