‘రాష్ట్రం రాక్షస పాలనలో చిక్కుకుంది’ | - | Sakshi
Sakshi News home page

‘రాష్ట్రం రాక్షస పాలనలో చిక్కుకుంది’

Published Fri, Feb 21 2025 9:13 AM | Last Updated on Fri, Feb 21 2025 9:08 AM

‘రాష్ట్రం రాక్షస పాలనలో చిక్కుకుంది’

‘రాష్ట్రం రాక్షస పాలనలో చిక్కుకుంది’

ఆదిలాబాద్‌టౌన్‌: తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్‌ రాక్షస పాలనలో చిక్కుకుందని మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మెట్టు ప్రహ్లాద్‌ అన్నా రు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన రో జును పురస్కరించుకుని గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సంబరా లు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు మళ్లీ కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. సాజిదొద్దీన్‌, శివ, రమేశ్‌, సురేందర్‌, ప్రశాంత్‌, విఠల్‌, వినోద్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement