పీసా చట్టంపై అవగాహన
చింతపల్లి: పీసా చట్టంపై గిరిజనులు అవగాహన పెంచుకోవాలని ఏపీఎస్ఐఆర్డీ డిప్యూటీ డైరెక్టర్ రామనాథం అన్నారు. పీసా కమిటీ సభ్యులకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమానికి ఆయన గురువారం చింతపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పీసా చట్టం, దాని అమలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఎంపీడీఓ శ్రీనివాస్, వెలుగు ఏపీఎం శ్రీనివాస్ పాల్గొన్నారు.
చర్లపల్లి–దానాపూర్ స్పెషల్ రద్దు
తాటిచెట్లపాలెం: చర్లపల్లి–దానాపూర్–చర్లపల్లి(07791/07792) స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ నెల 20 తేదీ నుంచి 28వ తేదీ వరకు ఇరుపైపులా రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ అధికారులు
పీసా చట్టంపై అవగాహన
Comments
Please login to add a commentAdd a comment