శాసనమండలి.. ఫీజు రియింబర్స్‌మెంట్‌, వలంటీర్లపై వైఎస్సార్‌సీపీ ప్రశ్నలు | AP Assembly Session 2025 Live Updates, Top News Headlines And Highlights On March 17th In Telugu | Sakshi
Sakshi News home page

AP Assembly Session Updates: శాసనమండలి.. ఫీజు రియింబర్స్‌మెంట్‌, వలంటీర్లపై వైఎస్సార్‌సీపీ ప్రశ్నలు

Published Mon, Mar 17 2025 12:09 PM | Last Updated on Mon, Mar 17 2025 12:58 PM

AP Assembly Session Live Updates On March 17th

ఏపీ శాసన మండలి సమావేశాలు.. అప్‌డేట్స్‌.. 

శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ సభ్యుల ప్రశ్నలు..

  • వాలంటీర్ల తొలగింపుపై మండలిలో తీవ్ర చర్చ
  • వలంటీర్లు ఎవ్వరూ లేరు, రెన్యూవల్ చెయ్యలేదని చెప్పిన మంత్రి బాల వీరంజనేయ స్వామి
  • వాలంటీర్ల తొలగింపుపై  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ఆగ్రహం
  • ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కామెంట్స్‌..
  • వాలంటీర్ల వేతనాన్ని 10వేలకి పెంచుతామని హామీ ఇచ్చారు
  • ఈ ప్రభుత్వం 2,56,000 మంది వాలంటీర్లను తొలగించింది
  • వలంటీర్ వ్యవస్థనే లేదని చెప్తున్నారు
  • 2024 సెప్టెంబర్‌లో వరదలు వచ్చినప్పుడు ఎలా డ్యూటీ చేయించారు
  • నవంబర్ 2024 వరకు వాళ్లకి ఐడీలు ఎలా కొనసాగించారు
  • వాలంటీర్లకు 10 వేలు చేస్తామని మోసం చేశారు.

ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కామెంట్స్‌

  • 2023 ఆగస్టు నుండి వలంటీర్లు వ్యవస్థ లేదని దారుణంగా మాట్లాడుతున్నారు
  • వ్యవస్థ  లేకపోతే 2024లో మేనిఫెస్టోలో ఎలా పెట్టారు?.
  • 2024 ఏప్రిల్ లో ఎన్నికల్లో ఊరూరా తిరిగి వాలంటీర్ల జీతాలు పెంచుతామని ఎలా హామీ ఇచ్చారు
  • జీతం పెంచగానే చించినాడా పుతారేకులు ఇవ్వండి అని మంత్రి ప్రచారం చేశారు
  • 2,60,000 వేల మందిని తొలగించడం అన్యాయం
  • వాళ్ళు ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు


ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కామెంట్స్‌..

  • వలంటీర్లు లేకపోతే ఎందుకు  విపత్తు శాఖ ఆదేశాలు ఇచ్చింది
  • లేని వారిని ఎలా వరదల్లో వినియోగించారు?.

ఫీజు రియింబర్స్‌మెంట్‌పై వైఎస్సార్‌సీపీ సభ్యుల నిలదీత..

  • రూ.3,169 కోట్లు ఫీజు రియింబర్స్‌మెంట్‌ బకాయిలు ఉన్నట్టు వెల్లడించిన మంత్రి బాల వీరంజనేయ స్వామి
  • ఫీజు ఫీజు రియింబర్స్‌మెంట్‌ బకాయిలు పెట్టడంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం
  • ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నలు.
  • 4200 కోట్ల బకాయిలు ఉన్నాయి.
  • 2000 కోట్ల వసతి దీవెన బకాయిలు ఉన్నాయి.
  • పీజీ విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్‌  ఇస్తామన్నారు
  • ఇప్పటి వరకూ ఇవ్వలేదు.
  • వసతి దీవెన మొదలు పెట్టిందే వైఎస్‌ జగన్‌.


ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కామెంట్స్‌..

  • వైఎస్ జగన్ గతంలో తల్లుల ఖాతాల్లో ఫీజులు వేశారు
  • కాలేజీ యాజమాన్యాలను ప్రశ్నించే హక్కు తల్లిదండ్రులకు కల్పించారు
  • గతంలో చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన 1778 కోట్ల బకాయిలను వైఎస్ జగన్ చెల్లించారు
  • ఇప్పుడు ప్రభుత్వం బకాయిలను చెల్లించకపోవడం అన్యాయం
  • విద్యార్థుల భవిష్యత్ కోసం మానవతా దృక్పథంతో ప్రభుత్వం చెల్లించాలి
  • మొత్తం ఫీజు రియింబర్స్‌మెంట్‌ చేస్తారా?
  • హాజరు సీలింగ్ ఏమైనా పెడతారా?.


ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి కామెంట్స్‌..

  • వైఎస్సార్ పేద పిల్లల కోసం ఫీజు రియింబర్స్‌మెంట్‌ తెచ్చారు
  • ఉన్నత చదువులు పేద పిల్లలకు అందించారు
  • ఇప్పుడు ఫీజులు బకాయిలు పెట్టేసారు
  • విద్యార్థుల చదువులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement