ప్రధాని మోదీతో ముగిసిన చంద్రబాబు భేటీ | AP CM Chandrababu To Meet PM Modi In Delhi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీతో ముగిసిన చంద్రబాబు భేటీ

Published Thu, Jul 4 2024 10:28 AM | Last Updated on Thu, Jul 4 2024 11:17 AM

AP CM Chandrababu To Meet PM Modi In Delhi

సాక్షి, ఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై మోదీతో చంద్రబాబు చర్చించారు. భేటీ అనంతరం, చంద్రబాబు అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

 

 

ఇక, ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం నితిన్‌ గడ్కరీ, అమిత్‌ షా, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, శివరాజ్‌సింగ్‌ చౌహన్‌, జేపీ నడ్డా సహా పలువురిని కలవనున్నట్టు సమాచారం.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement