
సాక్షి, విజయవాడ: ఏపీ ఈ-గెజిట్ ద్వారా ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సమాచార హక్కు చట్టం ప్రయోజనాలకు భంగం కలగకుండా ఏపీ ఈ-గెజిట్లో ఉత్తర్వులను ఉంచనున్నన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రజలకు అవసరం లేని సమాచారాన్ని ఏపీ ఈ-గెజిట్లో ఉంచబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని శాఖల కార్యదర్శులకు సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.
చదవండి: పీఎంఏజీవై అవార్డులకు ఏపీలోని రెండు జిల్లాలు ఎంపిక
Comments
Please login to add a commentAdd a comment