![AP New CS Neerab Kumar Met Abdul Nazeer](/styles/webp/s3/article_images/2024/06/7/CS_Met_Governor.jpg.webp?itok=Vms2_JHW)
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్కు నూతన ప్రభుత్వ కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, గవర్నర్ను కలిశారు. శుక్రవారం సాయంత్రం రాజ్భవన్ వెళ్లిన సీఎస్ నీరభ్.. గవర్నర్ అబ్దుల్ నజీర్తో కాసేపు భేటీ అయ్యారు. సీఎస్గా నియమితులైన వేళ.. ఇది మర్యాదపూర్వకంగా జరిగిన భేటీగా తెలుస్తోంది.
సంబంధిత వార్త: ఏపీ కొత్త సీఎస్గా నీరబ్కుమార్ ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment