![AP Polycet Admission Schedule Extension - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/18/EXAM12.jpg.webp?itok=IkncMW5v)
సాక్షి, అమరావతి: ఏపీ పాలిసెట్ అడ్మిషన్ల షెడ్యూలును పొడిగిస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం.నాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పొడిగించిన గడువు తేదీలు ఇలా..
► ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు: అక్టోబర్ 21 వరకు
► ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్ల నమోదు: అక్టోబర్ 22 వరకు
► సీట్ల కేటాయింపు: అక్టోబర్ 24 సాయంత్రం 6 తర్వాత. పాలిసెట్లో 60,780 మంది అర్హత సాధించగా శనివారం వరకు 35,346 మంది వెబ్ కౌన్సెలింగ్కు రిజిస్టర్ అయ్యారు. 34,288 మంది ధ్రువపత్రాల పరిశీలన జరగగా, 28,682 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment