ఆడారి తులసీరావు భౌతికకాయానికి సీఎం జగన్‌ నివాళులు | CM YS Jagan To Pay Tribute To Visakha Dairy Chairman Tulasi Rao | Sakshi

ఆడారి తులసీరావు భౌతికకాయానికి సీఎం జగన్‌ నివాళులు

Jan 5 2023 11:03 AM | Updated on Jan 5 2023 4:11 PM

CM YS Jagan To Pay Tribute To Visakha Dairy Chairman Tulasi Rao - Sakshi

సాక్షి, అనకాపల్లి: జిల్లాలోని యలమంచిలికి బయల్దేరి వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి..  విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి తులసీరావు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. తులసీరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.

తులసీరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే.  ఈ మేరకు తులసీరావు భౌతికకాయానికి నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులను  పరామర్శించారు సీఎం జగన్‌.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement