July 03: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | Devotees Crowd Reduced In Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వదర్శనానికి 6 గంటల సమయం

Published Wed, Jul 3 2024 8:59 AM | Last Updated on Wed, Jul 3 2024 12:30 PM

Devotees Crowd Reduced In Tirumala

తిరుపతి, సాక్షి: తిరుమలలో  తగ్గిన భక్తుల రద్దీ . శ్రీవారి దర్శనానికి 6  గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 8  కంపార్ట్ మెంట్లలో  వేచి ఉన్న భక్తులు . నిన్న 67,398  మంది స్వామి వారిని దర్శించుకున్నారు.  26,512    మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.09   కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 4   కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా.. 4  గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement