
సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ఈనెల 21 నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభంకానున్నాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈనెల 23న మహా పూర్ణాహుతితో ఉత్సవాలు ముగియనున్నాయి. ఈనెల 21 నుంచి మూడ్రోజులపాటు అన్ని ఆర్జిత సేవలు రద్దు కానున్నాయి.
Published Fri, Aug 6 2021 9:10 PM | Last Updated on Fri, Aug 6 2021 9:19 PM
సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ఈనెల 21 నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభంకానున్నాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈనెల 23న మహా పూర్ణాహుతితో ఉత్సవాలు ముగియనున్నాయి. ఈనెల 21 నుంచి మూడ్రోజులపాటు అన్ని ఆర్జిత సేవలు రద్దు కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment