
తిరుమల: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహా రాలు), వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి .. ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నా.విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగింది.ప్రత్యేక హోదా ఇతర ప్రయోజనాలు రాష్ట్రానికి రావాలి. మూడు ప్రాంతాల అభివృద్ధికి 3 రాజధానులే మార్గం’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment