
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 2024–25కు సంబంధించిన రాష్ట్ర బడ్జెట్పై బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ఉంటుందని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం తెలిపింది.
Published Wed, Nov 13 2024 5:42 AM | Last Updated on Wed, Nov 13 2024 5:42 AM
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 2024–25కు సంబంధించిన రాష్ట్ర బడ్జెట్పై బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ఉంటుందని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment