రేపు వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ | YSR Pension Kanuka Scheme In Andhra Pradesh On March 1st 2021 | Sakshi

రేపు వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ

Feb 28 2021 10:15 PM | Updated on Feb 28 2021 10:22 PM

YSR Pension Kanuka Scheme In Andhra Pradesh On March 1st 2021 - Sakshi

అమరావతి: సోమవారం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 61.40 లక్షల మందికి పెన్షన్లు ఉండగా..వారికోసం రూ.1478.83 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. కాగా ప్రభుత్వం 2.66 లక్షల మంది వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయనుంది. బయోమెట్రిక్‌, ఐరిస్‌ విధానం ద్వారా లబ్ధిదారులకు పెన్షన్లు అందజేయనున్నారు. అంతేగాక లబ్ధిదారులకు ఆర్‌బీఐఎస్‌ ద్వారా ఫేషియల్‌ అథెన్టికేషన్‌ నిర్వహించనున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement