ఏటీఎం విత్‌ డ్రాపై ఛార్జీల మోత.. బ్యాంకులకు ఆర్‌బీఐ గ్రీన్‌ సిగ్నల్‌ | Rbi Allows Banks To Hike Atm Cash Withdrawal Charges By Rs 2 To Rs 23 | Sakshi
Sakshi News home page

ఏటీఎం విత్‌ డ్రాపై ఛార్జీల మోత.. బ్యాంకులకు ఆర్‌బీఐ గ్రీన్‌ సిగ్నల్‌

Published Fri, Mar 28 2025 9:10 PM | Last Updated on Sat, Mar 29 2025 9:43 AM

Rbi Allows Banks To Hike Atm Cash Withdrawal Charges By Rs 2 To Rs 23

ఢిల్లీ: ఏటీఎంలో నగదు లావాదేవీలపై కస్టమర్లకు షాకిచ్చేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. సొంత బ్యాంక్‌ ఏటీఎం నుంచి నెలలో ఉచితంగా ఐదు లావాదేవీలు చేసుకోవచ్చు. అయితే, మే 1 నుంచి వీటి పరిమితి దాటితే ఒక్కో లావాదేవీపై రూ.23 వసూలు చేసేందుకు బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతి ఇచ్చింది.

ప్రస్తుతం, వినియోగదారులు ఉచిత లావాదేవీ పరిమితిని దాటిన తర్వాత ప్రతి లావాదేవీకి రూ.21 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ మొత్తాన్ని పెంచుతూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. అదే వేరే బ్యాంకు ఏటీఎం నుంచి అయితే మెట్రో ప్రాంతాల్లో ఐదు లావాదేవీలు, ఇతర ప్రాంతాల్లో 3 లావాదేవీలకు అనుమతి ఉంది. ఆర్‌బీఐ తాజాగా అనుమతించిన నేపథ్యంలో ఆ మొత్తం రూ.23కి పెరగనుంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement