నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Stock Market Closing Update 1st October 2024 | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Oct 1 2024 3:47 PM | Updated on Oct 1 2024 3:47 PM

Stock Market Closing Update 1st October 2024

మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 33.49 పాయింట్ల నష్టంతో 84,266.29 వద్ద, నిఫ్టీ 1.50 పాయింట్ల నష్టంతో 25,809.35 వద్ద ముగిశాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో టెక్ మహీంద్రా, మహింద్ర అండ్ మహీంద్రా, బ్రిటానియా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు చేరాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, టైటాన్ కంపెనీ మొదలైనవి నష్టాలను జాబితాలోకి చేరాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement