నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Stock Market Closing Update 5th November 2024 | Sakshi
Sakshi News home page

నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Nov 5 2024 3:43 PM | Updated on Nov 5 2024 4:14 PM

Stock Market Closing Update 5th November 2024

మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాలను చవి చూశాయి. సెన్సెక్స్ 649.37 పాయింట్ల లాభంతో.. 79,431.61 వద్ద, నిఫ్టీ 202.95 పాయింట్ల లాభంతో 24,198.30 పాయింట్ల వద్ద నిలిచాయి.

జేఎస్‌డబ్ల్యు స్టీల్, టాటా స్టీల్, హిందాల్కో, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్ మొదలైనవి టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, ట్రెంట్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ కంపెనీ, జేకే సిమెంట్ వంటివి నష్టాలను చవి చూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement