అధికారులపై తేనెటీగల దాడి | Bees attack On Panchayat Secretary Valiveti Suryasubrahmanyam | Sakshi
Sakshi News home page

అధికారులపై తేనెటీగల దాడి

Mar 14 2023 2:28 AM | Updated on Mar 14 2023 9:27 AM

Bees attack On Panchayat Secretary Valiveti Suryasubrahmanyam - Sakshi

రామచంద్రపురం రూరల్‌: మండలంలోని ద్రాక్షారామలో ఆదివారం శుభ్రం చేసిన మంచినీటి ట్యాంకును కలెక్టర్‌ ఆదేశాల మేరకు సోమవారం పరిశీలించేందుకు వచ్చిన అధికారులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో మండల ఈఓపీఆర్డీ ఎన్‌.షెలత్‌రాజు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ రాహుల్‌, ద్రాక్షారామ పంచాయతీ కార్యదర్శి వలివేటి సూర్యసుబ్రహ్మణ్యం గాయపడ్డారు. వీరిలో ఈఓపీఆర్డీపై అధిక సంఖ్యలో తేనెటీగలు దాడి చేయడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరు ద్రాక్షారామ పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement