గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Published Thu, Feb 20 2025 8:53 AM | Last Updated on Thu, Feb 20 2025 8:52 AM

గుంటూ

గుంటూరు

గురువారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటి మట్టం బుధవారం 535.90 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 9,217 క్యూసెక్కులు విడుదలవుతోంది.

ఆలయ నిర్మాణానికి విరాళం

నరసరావుపేట రూరల్‌: ఇస్సప్పాలెం మహంకాళి గుడి నిర్మాణానికి పట్టణానికి చెందిన మక్కెన సుబ్బారావు దంపతులు రూ.1,01,116 చెక్‌ను బుధవారం అందించారు.

వైభవంగా కోటి కుంకుమార్చన

పిడుగురాళ్ల: పట్టణంలోని భవానీ నగర్‌లో గల శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో బుధవారం కోటి కుంకుమార్చన వైభవంగా నిర్వహించారు. పలువురు మహిళలు పాల్గొన్నారు.

7

No comments yet. Be the first to comment!
Add a comment
గుంటూరు1
1/3

గుంటూరు

గుంటూరు2
2/3

గుంటూరు

గుంటూరు3
3/3

గుంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement