స్వచ్ఛమైన నీరు అందుతుంది | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛమైన నీరు అందుతుంది

Published Wed, Apr 16 2025 11:14 AM | Last Updated on Wed, Apr 16 2025 11:14 AM

స్వచ్

స్వచ్ఛమైన నీరు అందుతుంది

కేంద్ర ప్రభుత్వం నిధులతో అమృత్‌ 2.0 పూర్తిచేస్తే రాయికల్‌ పట్టణ ప్రజలంతా స్వచ్ఛమైన నీరు తాగే అవకాశం ఉంది. అధికారులు నిర్లక్ష్యంతో పనుల్లో జాప్యం ఎదురవడంతో నిధులు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది.

– సామల్ల సతీశ్‌, బీజేపీ నాయకులు

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం

రాయికల్‌ బల్దియాలో అమృత్‌ 2.0పై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇటీవల స్థల పరిశీలన చేశాం. ల్యాండ్‌ అక్వేషన్‌ అనుమతి రాగానే పనులు చేపడతాం. పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందిస్తాం.

– మనోహర్‌గౌడ్‌, మున్సిపల్‌ కమిషనర్‌

స్వచ్ఛమైన నీరు అందుతుంది
1
1/1

స్వచ్ఛమైన నీరు అందుతుంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement