మూడు గంటలుగా బస్సు లేదు.. | - | Sakshi
Sakshi News home page

మూడు గంటలుగా బస్సు లేదు..

Published Tue, Feb 25 2025 1:43 AM | Last Updated on Tue, Feb 25 2025 1:41 AM

మూడు గంటలుగా బస్సు లేదు..

మూడు గంటలుగా బస్సు లేదు..

మంచిర్యాల నుంచి దర్శనానికి వచ్చాను. మూడు గంటల నుంచి ఆర్టీసీ బస్సులు లేవు. వచ్చిన ఒకటి, రెండు బస్సుల్లో కిక్కిరిసి పోతున్నారు. ఆర్టీసీ అఽధికారులు బస్సుల సంఖ్య పెంచాలి. ఓ పాప బస్సు టైరు కింద పడిపోయేది. అక్కడున్న వారు కాపాడారు. బస్సుల కోసం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎదురుచూపు తప్పలేదు.

– లక్ష్మీ, ప్రయాణికురాలు

ఒక్కసారిగా రద్దీ పెరిగింది..

కాళేశ్వరాలయానికి ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. మధ్యాహ్నం నుంచి విషయం తెలియగానే నాలుగు బస్సులు ఏర్పాటు చేశాం. రాత్రి 7.30గంటల తరువాత రద్దీ తగ్గింది.

– ఇందు, ఆర్టీసీ డీఎం, భూపాలపల్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement