Select Your Preferred Category to see your Personalized Content
Breadcrumb
HOME
రాజన్నను దర్శించుకున్న అఘోరి
Oct 31 2024 12:52 AM | Updated on Oct 31 2024 12:18 PM
వేములవాడఅర్బన్/కొండగట్టు: వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్నను బుధవారం అఘోరి దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. సనాతన ధర్మంపై అవగాహన కల్పించడం కోసమే ఆలయాలు సందర్శిస్తున్నట్లు తెలిపారు. అయితే ఆమెను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు.