బ్రహ్మోత్సవాల స్ఫూర్తితోనే..
కరీంనగర్లోని శ్రీవేంకటేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాల నిర్వహణతో శ్రీవారి ఆలయం నిర్మించాలనే ఆలోచన కలిగింది. ఆలయ నిర్మాణానికి భూమిపూజ కూడా చేయడం జరిగింది. తరువాత పనులు ప్రారంభం కావాల్సి ఉండే. జరిగిన పరిణామాలతో కాలేదు. అధికారులు ఈ విషయంలో శ్రద్ధ తీసుకుని శ్రీవారి ఆలయాన్ని త్వరగా నిర్మించి, భక్తులకు స్వామివారి దర్శనం భాగ్యం కల్పించాలి.
– చకిలం గంగాధర్, శ్రీవేంకటేశ్వరస్వామి
ఆలయ వంశపారంపర్య చైర్మన్, కరీంనగర్


