‘సువిద్య’ విద్యార్థుల విజయకేతనం | - | Sakshi
Sakshi News home page

‘సువిద్య’ విద్యార్థుల విజయకేతనం

Published Wed, Apr 23 2025 8:09 AM | Last Updated on Wed, Apr 23 2025 8:25 AM

‘సువి

‘సువిద్య’ విద్యార్థుల విజయకేతనం

హన్మకొండ: ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో హనుమకొండ నక్కలగుట్టలోని సువిద్య జానియర్‌ కాలేజీ ఫ ర్‌ గర్ల్స్‌ విజయకేతనం ఎగురవేసింది. మంగళవారం వె లువడిన ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణులయ్యారని కళాశాల కరస్పాండెంట్‌ కె.శ్రీనివాస్‌ రెడ్డి, డైరెక్టర్లు ఎ.జితేందర్‌ రెడ్డి, ఎన్‌.వెంకట్‌ రెడ్డి తెలిపారు. ఎంపీసీ మొద టి సంవత్సరంలో ఎన్‌.ధృతి రెడ్డి 467 మార్కులు, ఎస్‌.జీవిక 463, పి.శ్రీజ 459, బీపీసీ మొదటి సంవత్సరంలో పి.షణ్ముక ప్రియ 424, ద్వితీయ సంవత్సరంలో ఎం.సిరిచందన 986, బి.దేవిశ్రీ 985, డి.ప్రీతిక 985 మార్కులు సాధించారన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్‌, డైరెక్టర్లు, ప్రిన్సిపాల్‌ అభినందించారు.

‘సువిద్య’ విద్యార్థుల విజయకేతనం1
1/6

‘సువిద్య’ విద్యార్థుల విజయకేతనం

‘సువిద్య’ విద్యార్థుల విజయకేతనం2
2/6

‘సువిద్య’ విద్యార్థుల విజయకేతనం

‘సువిద్య’ విద్యార్థుల విజయకేతనం3
3/6

‘సువిద్య’ విద్యార్థుల విజయకేతనం

‘సువిద్య’ విద్యార్థుల విజయకేతనం4
4/6

‘సువిద్య’ విద్యార్థుల విజయకేతనం

‘సువిద్య’ విద్యార్థుల విజయకేతనం5
5/6

‘సువిద్య’ విద్యార్థుల విజయకేతనం

‘సువిద్య’ విద్యార్థుల విజయకేతనం6
6/6

‘సువిద్య’ విద్యార్థుల విజయకేతనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement